Thursday, May 2, 2024
- Advertisement -

అల్​ ఖైదా-2 మర్ గయా..!

- Advertisement -

అల్​ ఖైదా ఉగ్ర సంస్థలో రెండో కీలక వ్యక్తి అబు మహమ్మద్​ అల్​-మస్రీని ఓ రహస్య ఆపరేషన్​ ద్వారా మట్టుబెట్టినట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్​ సైనికులతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అల్​-మస్రీని ఇరాన్​ రాజధాని టెహ్రాన్​లో ఆగస్టు 7న హతమార్చినట్లు వెల్లడించారు.

అల్‌ఖైదా రెండో కీలక వ్యక్తి అయిన అల్​ మస్త్రీ నేతృత్వంలోనే.. 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి జరిగింది. 1998లో ఆఫ్రికాలో పలు అమెరికా దౌత్యకార్యాలయాలపై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి అల్‌-మస్రీనే అన్న ఆరోపణ ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇతడి కోసం తీవ్రంగా గాలిస్తోంది అమెరికా. అయితే ట్రంప్​ అధికారంలోకి వచ్చాక ఈ చర్యలను మరింత వేగవంతం చేశారు.

భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కట్..!

టిక్ టాక్ అభిమానులకు శుభవార్త!

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

కరోనా డేంజర్ బెల్.. రికార్డు స్థాయిలో పాజిటీవ్ కేసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -