- Advertisement -
అల్ ఖైదా ఉగ్ర సంస్థలో రెండో కీలక వ్యక్తి అబు మహమ్మద్ అల్-మస్రీని ఓ రహస్య ఆపరేషన్ ద్వారా మట్టుబెట్టినట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్ సైనికులతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. అల్-మస్రీని ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆగస్టు 7న హతమార్చినట్లు వెల్లడించారు.
అల్ఖైదా రెండో కీలక వ్యక్తి అయిన అల్ మస్త్రీ నేతృత్వంలోనే.. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగింది. 1998లో ఆఫ్రికాలో పలు అమెరికా దౌత్యకార్యాలయాలపై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి అల్-మస్రీనే అన్న ఆరోపణ ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఇతడి కోసం తీవ్రంగా గాలిస్తోంది అమెరికా. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ చర్యలను మరింత వేగవంతం చేశారు.
భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కట్..!
టిక్ టాక్ అభిమానులకు శుభవార్త!