Wednesday, May 1, 2024
- Advertisement -

ఆగస్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి ఏపీ డీజీపీ…

- Advertisement -

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు సిద్దం చేశామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగానే ఉన్నామని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -