Thursday, March 28, 2024
- Advertisement -

ఇసుకపైసంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం..

- Advertisement -

ఇసుక కొరతపై టీడీపీ చేస్తున్న రాద్ధాంతానికి జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇసుక విధానంపై రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక రవాణా టెండర్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది గనుల శాఖ. శాఖ శుక్రవారం అర్థరాత్రి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కిలోమీటర్ ఇసుక తరలింపునకు అతి తక్కువ ధర కోట్ చేయడంతో టెండర్లు రద్దు చేసింది. జిల్లా మొత్తానికి ఒకే కాంట్రాక్టరు అయితే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.కొత్త రవాణా టెండర్లకు సంబంధించి… జీపీఎస్ ఉన్న ట్రక్కుల యజమానులు దరఖాస్తు చేసుకుంటే వారికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. కొత్త రవాణా టెండర్ల ప్రకారం… ఇసుక తరలింపునకు… కిలోమీటర్‌కి రూ.4.90 ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -