Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు భద్రతపై కీలక తీర్పును వెలువరించిన హైకోర్టు….

- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు భద్రతను కుదిచింన కేసుపై హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో వాదనలు మొదటి వారంలోనే ముగిసినా తీర్పును రిజర్వలో పెట్టింది హైకోర్టు. ఇక ఈరోజు కోర్టు చంద్రబాబుకు 97 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

చంద్రబాబు భద్రతకు సంబంధిందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్వోనే కొనసాగించాలని ఆదేశించింది. బాబు భద్రతా కాన్వాయ్ లో జామర్ ను కూడా ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.అయితే క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్జీ, ఐఎస్డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5ప్లస్ టూ భద్రత ఇవ్వాలని తెలిపింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -