- Advertisement -
విశాఖలో జరిగిన వ్యవసాయ సదస్సుకు హాజరైన బిల్ గేట్స్ సుదీర్ఘ ప్రసంగాన్ని అందించారు. వ్యవసాయాన్ని అన్నీ విదాలుగా లాభసాటిగా చేసేందుకు ఎలాంటి విప్లవాత్మక మార్పులకు రైతులు సన్నద్దం కవాల్సిన అవసరం ఉందని అన్నారు. ముందుగా అభివృద్దికి దిక్సూచిగా నిలిచిన అధునాతన యాత్రిక పరికరాల స్టాల్స్ ను బిల్ గుట్స్ సందర్శించారు.
వీరితో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దగ్గరుండి మరీ స్టాల్స్ విశిష్టను వివరించారు.అయితే ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఏవిదంగా సహాయ సహకారాలను అందిస్తుందో చంద్రబాబు బిల్ గేట్స్ కు క్షున్నంగా వివరించారు.