Wednesday, May 15, 2024
- Advertisement -

భారత ఎంబసీ దగ్గర భారీ పేలుడు

- Advertisement -
Bomb Blast Near Indian Embassy in Kabu

ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ఇండియ‌న్ ఎంబసీ దగ్గర  భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు లో  49 మంది మరణించగా.. 300 మందికిపైగా గాయపడ్డారు. ఇండియన్ ఎంబ‌సీకి దగ్గరలో జరిగిన ఓ పేలుడికి ఎంబ‌సీ కిటికీలు, డోర్లు ధ్వంస‌మ‌య్యాయి. అయితే ఎంబ‌సీలోని అధికారులంతా క్షేమంగానే ఉన్నారని.. భార‌త విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఉగ్ర‌వాదుల ల‌క్ష్యం ఏంటి ఏంటి అనే విషయంపై స్పష్టత లేదు. ఇండియన్ ఎంబ‌సీ ప్రధానంగా మాత్రం.. ఈ పెలుడు జరగలేదని తెలుస్తోంది. పేలుడు జరిగిన ప్రాంతంనకు.. దగ్గరలో అధ్య‌క్ష నివాసం, ఇత‌ర దేశాల ఎంబ‌సీలు కూడా ఉన్నాయి. ఈ పేలుడు ధాటికి.. వందల మీటర్ల దూరంలో ఉన్న పెద్ద పెద ఇళ్లు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఈ పేలుడుకు ఎవరూ బాధ్య‌త వ‌హించ‌క‌పోయినా.. తాలిబ‌న్ల ప‌నే అయింటుందని.. అనుమానిస్తున్నారు. అయితే ఈ మధ్య జరిగిన పలు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ కూడా బాధ్య‌త వ‌హించింది. 

{youtube}ZxVHnopQggQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్ర‌పంచంలోనే 5.8 కేజీలు బ‌రువు ఉన్న అతి పెద్ద క‌ప్ప‌
  2. ఒక క్లిక్ తో ప్రపంచంలో ఉన్న అన్ని రేడియో స్టేషన్ ల కార్యక్రమాలు వినవచ్చు
  3. రెండేల్ల‌లో ప్ర‌తి ఒక్క‌రికి అందుబాటులో శాటిలైట్ ఫోన్‌లు
  4. ఉత్త‌ర కొరియా వ‌రుస అణుప‌రీక్ష‌ల‌తో జ‌పాన్‌,ద‌క్షిన‌కొరియాకు ప‌డుతున్న ముచ్చెమ‌ట‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -