Tuesday, May 21, 2024
- Advertisement -

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

- Advertisement -

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ నుంచి తిరిగి వచ్చింది.మూడు రోజుల పాటు సింగపూర్ లో ఆయన పర్యటించి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నించారు.

ఆ దేశ ఉప ప్రధాని , మంత్రులను,మాజీ ప్రధానిని ఆయన కలిశారు.ఎపి రాజధాని నిర్మాణంలో సింగపూర్ సహాయం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకవిమానంలో సింగపూర్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చంద్రబాబు బృందం చేరుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -