Friday, April 26, 2024
- Advertisement -

చంద్రుడిపైకి చైనా.. రాళ్లు, మట్టి కావాలి..!

- Advertisement -

చంద్రుడిపైన ఉన్న మట్టి, రాళ్ల వంటి పదార్థాలను భూమిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో.. చైనా తొలి మానవ రహిత స్పేస్​క్రాఫ్ట్​ను విజయవంతంగా ప్రయోగించింది. హైనన్​ రాష్ట్రంలోని.. వెంచాంగ్​ స్పేస్​క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి.. ‘చాంగె-5’ మిషన్​ ప్రయోగించింది. లాంగ్​ మార్చ్​-5 రాకెట్ ద్వారా బీజింగ్ కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం 4:30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టింది.

చైనా స్పేస్ చరిత్రలో ‘చాంగె-5’ మిషన్‌ క్లిష్టమైన, సవాలుతో కూడిన మిషన్​. అంతేకాకుండా చంద్రుడిపై నమునాలను సేకరించేందుకు 40 ఏళ్ల తర్వాత పంపిన తొలి స్పేస్​క్రాఫ్ట్​ ఇదే కావడం గమనార్హం.

ఈ ప్రయోగంలో లూనార్ ఆర్బిట్​లో మానవరహిత డాకింగ్ వంటి క్లిష్టతరమైన విధానాలను ఎంచుకుంది చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్​ (సీఏఎస్​ఏ). ఈ మిషన్​ విజయవంతంగా పూర్తయింతే మానవ సహిత ప్రయోగాలకు పునాదులు పడుతాయని భావిస్తోంది.

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

టాలీవుడ్ యంగ్ హీరోల చూపు త్రివిక్రమ్ వైపు…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -