Sunday, May 19, 2024
- Advertisement -

కాటన్ మార్కెట్ లో రేణుకా చౌదరి

- Advertisement -

కాంగ్రేస్ నాయకురాలు రాజ్యసభ సబ్యురాలు రేణుకా చౌదరి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ను సందర్శించి పత్తి రైతులతో మాట్లాడారు..ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీలో, కెమెరాలు ముందు మాట్లాడే నాటకాలు చేసే వారు ఒక్కసారి మార్కెట్‌ యార్డ్‌కు వచ్చి పత్తిరైతులకు గిట్టిబాటు ధర అందుతుందో లేదో చూడాలన్నారు… గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు…

తెలంగాణా ప్రభుత్వం అవగామాన లేకుండా అంచెలంచెలుగా రైతు రుణమాపి చేస్తుందని అసలు 30శాతం మంది రైతలకు అసలు రుణమాపీనే లేదన్నారు… ఒక్క ఖమ్మం జిల్లాలోనే 22వేల మందిరైతులకు రుణమాపిలేదన్నారు…ఇప్పటికైనా ప్రభుత్వం పత్తికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -