Thursday, May 16, 2024
- Advertisement -

పుష్కర ఘాట్లో మొసలి, అవాక్కైన భక్తులు!

- Advertisement -

ఎటు చూసినా భక్తుల సందితో గోదావరి పుష్కర ఘాట్లు కిటకిటలాడుతున్నాయి. అయితే కరీంనగర్ జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండలం వేములకుర్తి పుష్కరాల ఘాట్ వద్ద ఒక ఆశ్చర్యమైన ఘటన చోటుచేసుకుంది.

దీనితో భక్తులు పరుగులు తీశారు. పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులకు ఒక ముసలి ప్రత్యక్షం అయింది. చెల్లా చెదురు అయిన భక్తులు వెంటనే పోలిసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం వెంటనే ముసలిని బందించారు. గోదావరి పుష్కరాలు ప్రారంబోత్సవం నాడు తెలంగాణ సిఎం కేసిఆర్ కి ఒక పాము జలకిచ్చిన సంగతి తెలిసిందే.    

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -