ప్రేమించడాలు మోసం చేయడాలు ఇప్పుడు కామన్ అయిపోయింది.అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయడం కామన్.కాని తనను మోసం చేసిన ప్రియుడికి తగిన బుద్ది చెప్పింది.ప్రియురాలు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.ఈసంఘటన వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీలోని మంగోల్పురిలోరవి(35) ఓ చిరు వ్యాపారి. స్థానిక మంగోల్పురిలో నివాసం ఉండే 23 ఏళ్ల యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొదట్లో యువతి ఇస్టంలేదని చెప్పినా తర్వాత అది ప్రేమగా మారింది.వీరిద్దరి మధ్య పెళ్లి విసయంలో విబేధాలు వచ్చాయి.
{loadmodule mod_custom,GA1}
యువతి తల్లిదండ్రులను ఒప్పించి …ప్రియుడు రవి ఇంటికివెల్లి పెళ్లి చేసుకోవాలని కోరింది.దీంతో మాఇంట్లో వాల్లు ఒప్పుకోవడంలేదని చెప్పడంతో యువతిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.తనను మోసంచేసిన ప్రియుడికి ఎలాగైనా బుద్దిచెప్పాలని అనుకుంది.
యువతి తన ఇంట్లో వాళ్లకు కొద్దిసేపు బయటకు వెళ్లమని సూచించింది. ఒక్కసారి తనతో శృంగారం చేస్తే పెళ్లి మాట ఎత్తనని ప్రియుడిని నమ్మించింది. చివరకు అతడిని నగ్నంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న చాకుతో ప్రియుడి పురుషాంగాన్ని కోసిపారేసింది.
{loadmodule mod_custom,GA2}
దీంతో నొప్పి భరించలేక అతడు సాయం చేయాలని అరుస్తూ బటయకు పరిగెత్తాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడు రవిని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.యువతి సహా ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని విచారణ చేపట్టిన మంగోల్పురి పోలీసులు తెలిపారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}ZY6fjPVlJrU{/youtube}