Thursday, May 16, 2024
- Advertisement -

ఈ పసిడి చొక్కా ఖరీదు కోటి 30 లక్షలు !

- Advertisement -

ధరలు చుక్కలంటుతున్న ప్రస్తుత తరుణంలో చొక్కా కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం కాని మహారాష్ట్రకు చెందిన ఓవ్యక్తి ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి అందర్ని ఆకట్టుకున్నాడు. నాలుగు కిలోల బరువున్న ఆచొక్కా ధర అక్షరాల కోటి 30 లక్షల రూపాయలు.

మహారాష్ట్ర యోలా లోని ఈబంగారు బాబు పేరు పంకజ్ పరాఖ్. గత శుక్రవారం జరిగిన 45వ జన్మదినానికి ప్రత్యేక అతిధుల జాబితా ఘనంగా ఉంది. బంగారు బాబు జన్మదిన కార్యక్రమానికి మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఛగన్ భుజ్ భల్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, సెలబ్రీటీలు తరలివచ్చారండోయ్. ఇక్కడ ఇంకో విషయం ఈఏడు బంగారు గుండీలున్న పంకజ్ బంగారు చొక్కా తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -