- Advertisement -
ప్రముఖ హాస్యటుడు కళ్లు చిదంబరం(70) ఈ రోజు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో చిదంబరం సోమవారం ఉదయం విశాఖలో కన్నుమూసారు. 1945 అక్టోబర్ 10న జన్మించిన “కళ్లు” చిదంబరం 1988లో రిలీజైన కళ్లు సినిమాతో అరంగేట్రం చేశారు.
ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన “కళ్లు” చిదంబరం ఆ ఒక్కటీ అడక్కు, అమ్మోరు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.