Friday, May 17, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్.. శ్రీవారి సమర్పించే కానుకలు

- Advertisement -
kcr tirupati tour

తిరుపతి వెంకన్న స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులని తీర్చనున్నారు. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాకారం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు దేవుళ్లకు కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ మొక్కులని తీరుస్తున్నాడు కేసీఆర్.

ఇప్పుడు తిరుమ శ్రీవారికి సాలగ్రామ హారం, కంఠాభరణాలను సమర్పించనున్నారు. ఈ రోజు తిరుపతి వెళ్ళి.. బుధవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులని తీర్చనున్నారు.  ఆ రాత్రి తిరుపతి కొండపైనే సీఎం కేసీఆర్ బృందం బస చేస్తోంది. 5.59 కోట్ల విలువైన సాలగ్రామ హారం, కంఠాభరణాలను శ్రీవారి సమర్పించనున్నారు. కేసీఆర్ తిరుపతి పర్యటన క్రమంలో.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లని చేశారు. సీఎం పర్యటనని ఐఏఎస్ రమణాచారి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -