Monday, April 29, 2024
- Advertisement -

మదన్​ కౌశిక్ డుమ్మా.. ఇప్పుడు కొత్త సందేహాలు..!

- Advertisement -

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సవాల్ చేసిన బహిరంగ చర్చకు ఉత్తరాఖండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్​ కౌశిక్ హాజరుకాలేదు. దెహ్రాదూన్​లోని ఐఆర్​డీటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిసోడియా మాత్రమే హాజరయ్యారు. అభివృద్ధికి పాటుపడలేదు కాబట్టే కౌశిక్ చర్చకు గైర్హాజరయ్యారని సిసోడియా అన్నారు.

కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిసోడియా కౌశిక్​కు సవాల్​ విసిరారు. సవాలుని స్వీకరిస్తున్నట్టు కౌశిక్ సిసోడియాకు ఆదివారం లేఖ రాశారు. కానీ చర్చకు రాకపోవచ్చని లేఖలో సూచనప్రాయంగా పేర్కొన్నారు. రాజకీయాలు థియేటర్లలో ఆడే ఆటలు కాదంటూ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -