Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రేమను నిరాకరించిందని..

- Advertisement -

చిత్తూరు జిల్లాలోని రామకుప్పంలో దారుణం చోటు చేసుకుంది.

ఎంతమంది ఎన్ని విధాలుగా ఆందోళనలు చేస్తున్నా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఆగడం లేదు. తాజాగా తన ప్రేమను కాదందని భూపతి అనే యువకుడు ఓ యువతిపై కాల్పులు జరిపిన సంఘటన కుప్పంలో చోటుచేసుకుంది.

కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. చాన్నాళ్ల నుండి భూపతి.. ఆ అమ్మాయి వెంట పడుతూ వేధిస్తుండేవాడని, ఈ రోజు ఏకంగా తన ప్రేమను కాదన్నందుకు కాల్పులకు తెగబడ్డాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -