Thursday, April 25, 2024
- Advertisement -

నాయిని ఇంట్లో సోదాలు..10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు..!

- Advertisement -

ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్​ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుందారెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కుంభకోణంలో ప్రధాన నిదింతురాలైన దేవికారాణితో పాటు ఇతర నిందితుల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

తగ్గేదే లే.. అదే రక్తం, అదే వారసత్వం, అదే చిరునవ్వు..!

ప‌వ‌న్ లో జోష్ చూస్తుంటే మహాఆనందంగా ఉంది : చిరంజీవి

దేశంలో కరోనా పంజా.. కొత్తగా 1.45 లక్షల కేసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -