Thursday, May 9, 2024
- Advertisement -

రాజుగారి గది సినిమా చూస్తూ వ్యక్తి మృతి

- Advertisement -

సినిమా అంటేనే ఎంటర్ టైన్ మెంట్ .అయితే ఆ వినోదం సరికొత్త పుంతలు తొక్కడం కూడా కొన్ని సందర్బాల్లో ప్రాణాలను తీస్తూ ఉంటుంది.ఇలాంటి సంఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.ఇపుడు తాజా రాజుగారి గదివిషయంలో చూస్తున్నాం.

హైద్రాబాద్ లోని  బహదూర్‌పురా ఏరియా మెట్రో థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న రాజుగారిగదిని చూడడానికి  వెల్లిన అమర్‌నాథం(55) అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే అతను బేసికల్ గా అనారోగ్యంతో ఉన్నాడని సినిమాలోని ఒక్కసారిగా వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అతను డిస్ట్రబ్ అయ్యాడని …దాని ఫలితమే ఇలా మృతవాత పడటమని కొందరు చెబుతున్నారు. సమాచారం తెలిసిన దర్శకుడు ఓంకార్ మృతుడి కుటుంబానికి రూ. లక్ష ఆర్థికసాయం ప్రకటించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -