ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ రోజు రోజుకి వివదాలు మరి ఎక్కువ అవుతున్నాయి. ఏపీ అధికార పార్టీ చేసే తప్పులను.. ప్రతిపక్షన్ నేతలు ఎప్పటికప్పుడు.. విమర్శిస్తునే ఉన్నారు.
ఇక ఏపీ సీఎం.. చంద్రబాబు నాయుడు పై పనికట్టుకొని మరీ విమర్శలు చేసుందుకు రెడీగా ఉంటున్న ఎమ్మెల్యే రోజాపై పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. రీసెంట్ గా చంద్రబాబుపై.. వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన విమర్శలు చేసింది.
{loadmodule mod_custom,GA1}
రోజా వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని.. ఇలా అధికార పార్టీపై విమర్శలు చేయడం.. వైసీపీ నేతలు కావలనే పనికట్టుకొని చేస్తున్నారని విమర్శించారు. రోజాకి ఒక కమిట్మెంట్ అనేది లేదని.. ఏ పార్టీ.. ప్యాకేజీ ఇస్తే.. ఆ పార్టీలోకి మారుతోంది అన్నారు. వైఎస్ జగన్ నుండి.. రూ.10కోట్ల ప్యాకేజీ తీసుకున్న రోజా.., తనకు ఇష్టం వచ్చినట్లు.. మంచిది కాదని ఆరోపించారు. అంతేకాకుండా.. రోజా ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ కష్టాల్లో పడాల్సిందే అని.. వచ్చే ఎన్నికల్లో.. జగన్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కే చాన్స్ లేదని.. జోస్యం చెప్పారు. టీడీపీలోకి రోజా వస్తా.. అన్న ఇక్కడ అమెకు అవకాశం లేదని.. రోజాలాంటి ఐరన్ లెగ్ టీడీపీకి అవసరం లేదని అన్నారు.
{youtube}LoWDgM-EQEU{/youtube}
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Related