Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీవారికి భారీ విరాళం.. ఇచ్చింది ఎవరంటే..!

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానానికి పోస్కో సంస్థ సీఈవో సంజయ్ పాసి 10 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. వీటిలో 9 కోట్ల ఎస్వీబీసీ ఛానల్‌ కోసం కాగా.. మిగిలిన కోటి రూపాయల అన్నదానం ట్రస్టు కోసం వెచ్చించాలని కోరారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పోస్కో సంస్థ సీఈవో సంజయ్ పాసి దంపతులు..

ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో అదనపు ఈవో ధర్మారెడ్డికి విరాళాన్ని అందించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఆలయాలను ధ్వంసం చేసి ప్రజల్లో విశ్వాసాన్ని చెదిర్చే ప్రయత్నం చేస్తున్నారని త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని చిన్నజీయర్‌ స్వామి దర్శించుకున్నారు.

అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి మూలమూర్తి దర్శనం కల్పించారు. కరోనా నుంచి విముక్తి కలగాలని స్వామివారిని ప్రార్థించానన్న త్రిదండి.. రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఆలయాల మీద జరిగే దాడులకు పరాకాష్ట అన్నారు. ఆలయాలు ధర్మానికి మూల కేంద్రాలని.. ఆలయాల మీద ఆధారపడే ఆన్ని కళలు జీవిస్తున్నాయన్నారు. ఆలయాలను ప్రభుత్వం రక్షించాలన్నారు.

ప్రియా ప్రకాశ్… ఫన్నీ వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు!

విష్ణుకి ‘మోసగాళ్ళు’ కలిసి వస్తుందా…!

టికెట్ రేట్లు పెంచబోతున్న సినిమాలు…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -