Friday, March 29, 2024
- Advertisement -

టికెట్ రేట్లు పెంచబోతున్న సినిమాలు…?

- Advertisement -

మొత్తానికి కరోనా ప్రభావం తరువాత థియేటర్ లు మెల్ల మెల్లగా ఓపెన్ అయిన సంగతి తెలిసిందే…ఇక ఇటీవల సినిమా హాళ్లు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.. ఇక సంక్రాంతి కి రవి తేజ క్రాక్ సినిమా విడుదల అయినప్పుడు థియేటర్ లు 50 శాతం ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఉప్పెన సినిమాతో 100 శాతం ఆక్యుపెన్సీ తో సినిమా హాళ్లు ఓపెన్ అయ్యాయి. ఇక టికెట్ల ధరలు కూడా బాగానే పెరిగాయి.. ఇక మళ్ళీ నితిన్ చెక్ సినిమా నుంచి రాబోయే కొన్ని ప్రముఖ సినిమాల టికెట్ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది.

సింగిల్ స్క్రీన్ అయితే మినిమమ్ 150 రూపాయలు. ఇక మల్టి ప్లెక్స్ అయితే 200రూపాయల వరకు టికెట్ ధరలు కోనసాగానున్నట్లు తెలుస్తోంది.పెద్దగా ప్రచారాలు లేకుండా చాలా సైలెంట్ సినిమా ధరలను పెంచేస్తుండం సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే వైరల్ అవుతోంది. ఇలాగైతే ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లడం మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు చాలా కష్టమనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసిపి అభ్యర్థులు వీరే..!

వామ్మో.. వైష్ణవ్ తేజ్ అప్పుడే రేటు పెంచాడే!

కేసిఆర్ కి హై కోర్టు ప్రశ్నల వర్షం..ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -