Thursday, May 2, 2024
- Advertisement -

ఊహాగానాలకు తెర దించిన బ్రిటన్​ రాణి ఎలిజబెత్..!

- Advertisement -

బ్రిటన్​ రాణి ఎలిజబెత్ ఆమె భర్త ప్రిన్స్​ ఫిలిప్​ కొవిడ్​ టీకా తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బకింగ్​హమ్ ప్యాలెస్​లో వైద్యుల పర్యవేక్షణలో దంపతులు వ్యాక్సిన్​ తీసుకున్నట్టు తెలిపాయి.ఊహాగానాలకు తెరదించేలా తాను వ్యాక్సిన్​ తీసుకున్నట్లు అందరికీ తెలపాలని రాణి ఎలిజబెత్​ చెప్పినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్​లో ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మంది కొవిడ్ టీకా మొదటి డోసు తీసుకున్నారు.

భారత్ సామర్థ్యాన్ని అయిష్టంగానే అంగీకరించింది చైనా. తాము తయారు చేసిన టీకాలకు భారత్​ వ్యాక్సిన్లలు ఏ మాత్రం తీసిపోవని.. టీకాల తయారీలో భారత్​కు ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదన సామర్థ్యం ఉందని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్​లో పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -