Monday, May 13, 2024
- Advertisement -

’హరీష్ కెసిఆర్ కు లేఖ రాయాల్సింది’

- Advertisement -

మంత్రి హరీష్ రావు లేఖ రాయవలసింది చంద్రబాబుకు కాదని, ముఖ్యమంత్రి కెసిఆర్ కు అని రేవంత్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు గతంలో సోనియాగాంధీని దేవత అన్నారని, ఆ దేవతే గవర్నర్ కు అదికారాలు ఇచ్చింది అని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ కు హైదరాబాద్ లో అదికారాలపై టిఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సమాధానం రేవంత్‌రెడ్డి ఇచ్చారు, బిల్లులో ఆ అంశాలు పెట్టినప్పుడు కెసిఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన అన్నారు. ఉస్మానియా విద్యార్థులతో ఎందుకు చర్చలు జరపడం లేదని, తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్ధులను లాఠీలతో కొట్టిస్తారా అని ఆయన మండిపడ్డారు.  అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -