Thursday, May 16, 2024
- Advertisement -

ప్రతీ దానికీ ఏపీ తో పోలిక ఎందుకు ?

- Advertisement -

తెలంగాణా అసంబ్లీ లో ఆసక్తికర చర్చ నడిచింది. తెలంగాణా లో ఎమ్మెల్యే లూ , ఎమ్మెల్సీ ల జీతాలు భారీగా పెరుగుతున్న సందర్భంగా మాజీల పించన్  లు కూడా అలాగే ఎక్కువగా పెరగాలి అనే టీడీపీ నేతలు గొడవ చేస్తున్నారు.

ఈ విషయంలో రేవంత్ ని కొందరు మాజీ ఎమ్మెల్యే లు కలిసి తమ పించన్ ల విషయం లో కాస్త పోరాడాలి అని కోరారట. రేవంత్ అయితే తమ తరఫున కాస్త గట్టిగా పోరాడగలడు అనేది వారి ప్లాన్ గా చెబుతున్నారు. అటు వైపున రేవంత్ కి వ్యతిరేకంగా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడ్డం మొదలు పెట్టారు.

పక్క రాష్ట్రం కూడా అంతే ఇస్తోంది కదా వారేమీ పెంచలేదు కదా అని ఈటెల అడగడం విశేషం. ఏపీ బడ్జెట్ కీ మన బడ్జెట్ కీ పోలిక ఏంటి వారిది 16 వేల కోట్ల లోటు బడ్జెట్ అయితే మనది అంతే శాతం మిగులు బడ్జెట్ కదా అని రేవంత్ ప్రశ్నించగా ఈటెల సమాధానం చెప్పకుండా దాటవేశారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -