జగన్ పరువు సాక్షి తీయడం ఏంటి అనుకుంటున్నారా? ఇటివలే భారత్, పాకిస్తాన్ ల మధ్య ఓ క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఈ మ్యాచ్లో భారత్ పాక్ పై అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్కి సంబంధించిన న్యూస్ అన్నీ పేపర్లో ప్రేంట్ పేజీలో వేశారు. కానీ సాక్షిలో మాత్రం ఎదో చివరను చిన్న న్యూస్ లాగా వేశారు.
అందరు గౌరవించగల న్యూస్ను ఇలా వేయడంపై కొద్దరు కొపడుతున్నారు. ఇదే కాక మొన్న జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా కీలకంగా జరిగింది. భారత్ చివరి వరకు పోరాడి గెలిచింది. ఇంత అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న విషయం తెలుసుకోకుండా. భారత్ బోల్తా పడింది. భారత్పై బంగ్లాదేశ్ రెండు వికేట్ల తెడాతో గెలిచిందని సాక్షి తప్పుడు వార్తలను ప్రసారం చేసింది.
మ్యాచ్ గెలవడంతో తిరిగి తమ తప్పును సరి చేసుకోని బంగ్లాపై భారత్ అద్భుతమైన విజయం సొంతం చేసుకుందని తెలిపింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఇలా తప్పుడు వార్తలు ప్రసారం చేయండం పై కొందరు కోపడుతున్నారు. ఇంకోదరు అయితే ఇలా చేయడం వల్ల సాక్షికి ఉన్న విలువలు తగడమే కాకుండా జగన్ పరువు తీసినట్లు అవుతుందని అంటున్నారు. ఇకపైన అయిన మరి జగ్రత్తగా వ్యవహరిస్తారో లేదో చూడాలి మరి. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.