Sunday, April 28, 2024
- Advertisement -

ప‌క్కా ఆధారాల‌ను సేక‌రించిన అధికారులు….

- Advertisement -

టాలివుడ్ డ్ర‌గ్స్ కేస‌లులో మ‌రో సంసంచ‌ల‌నం చోటు చేసుకోనుంది. కేసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.ఇప్ప‌టికే 12 మంది సెల‌బ్రిటీల‌ను విచారించిన సిట్ మ‌రో అడుగు ముందుకేయ‌నుంది. ప్ర‌ధానంగా ఇద్ద‌రు స్టార్‌ల‌కు ఉచ్చు బిగుసు కుంటోంది. ఈ కేసులో ఇద్దరిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది.

సిట్ విచార‌న‌లో ప్ర‌ధానంగా ఓన‌టుడు 53 మంది పేర్లు చెప్పిన‌ట్లు స‌మాచారం.ఇందులో భాగంగా పలువురు నటుల పేర్ల ప్రస్తావ కూడా వచ్చిందని తెలుస్తోంది. వీరందరూ వేర్వేరుగా పేర్లు చెప్పిన్పటికీ ఒకటి రెండు పేర్లు మాత్రం అందరి జాబితాలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వారిపై ఇప్పుడు సిట్‌ అధికారులు ఉచ్చు బిగించబోతున్నారు.

డ్రగ్స్ వాడినా నేరమే. వాడినట్లు నిరూపణ అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇద్దరు సినీ ప్రముఖులపై తీవ్రమైన అభియోగాలు ఉన్నట్లు సిట్ గుర్తించిందని తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని భావిస్తున్నారని సమాచారం.

వారిలో ఇద్ద‌రు సిట్ అధికారుల‌కు ర‌క్త‌న‌మూల‌నాలు ఇవ్వ‌లేద‌నె విష‌యం తెలిసిందే. విచారణకు హాజరైనవారిలో కొందరి నుంచి గోళ్ళు, వెంట్రుకలు, రక్తం నమూనాలు సేకరించారు. డ్రగ్స్ వాడుతున్నారా? లేదా? అన్నది నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కొందరు నమూనాలు ఇస్తామన్నా అధికారులు తీసుకోలేదు. నవదీప్ సహా ఒకరిద్దరు శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. అలాంటి వారి శాంపిల్స్ కోర్టు ద్వారా సేకరించాలని చూస్తున్నారు. వారి అరెస్ట్‌తో సినిమా రంగంలో సంచ‌ల‌నం కానుంది.

విచారణకు హాజరైనవారిలో కొందరి నుంచి గోళ్ళు, వెంట్రుకలు, రక్తం నమూనాలు సేకరించారు. డ్రగ్స్ వాడుతున్నారా? లేదా? అన్నది నిర్ధారించేందుకు వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. కొందరు నమూనాలు ఇస్తామన్నా అధికారులు తీసుకోలేదు. నవదీప్ సహా ఒకరిద్దరు శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. అలాంటి వారి శాంపిల్స్ కోర్టు ద్వారా సేకరించాలని చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -