Friday, May 3, 2024
- Advertisement -

తెరపైకి మళ్ళీ సుభాష్​ చంద్రబోస్ మిస్సింగ్ స్టోరీ..!

- Advertisement -

నేతాజీ సుభాష్​ చంద్రబోస్​కు సంబంధించిన రహస్య సమాచారాన్ని కేంద్రం ఇప్పుడైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా కోల్​కతాలో ర్యాలీ నిర్వహించనున్నట్లు మమత తెలిపారు. శ్యాంబజార్​ నుంచి నేతాజీ విగ్రహం వరకు పోలీస్ బ్యాండ్​తో ఈ కార్యక్రమం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు విదేశాల్లోని భారతీయులు సహా దేశంలోని ప్రతి ఒక్కరు శంఖం ఊది నేతాజీకి నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.

నేతాజీ జయంతి రోజైన జనవరి 23ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ కేంద్రానికి లేఖ రాసినట్లు మమత తెలిపారు. ఆ రోజు బంగాల్​లో ‘దేశ్​ నాయక్​ దివస్’ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం నేతాజీ కోసం మనం ఏం చేయలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నేతాజీకి సంబంధించిన అన్ని ఫైళ్లను కేంద్రం ఇప్పుడైనా బహిర్గతం చేయాలని కోరారు.

ఈ నాగార్జున కూతురు ఇప్పుడు ఎలా ఉందో అవక్కవుతారు…

రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనలో కీలక పరిణామం

రహస్యంగా పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..!

లేడీ గెటప్ లో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -