Monday, May 20, 2024
- Advertisement -

టిడిపి కి మరొ ఎదురుదెబ్బ ?

- Advertisement -

తెలంగాణలో  టిడిపి కి మరొ షాక్. ఇప్పటికే వరంగల్ ఉప ఎన్నికపై చర్చించేందుకు జరిపిన సమావేశంలో తెలంగాణ టీడీపీ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య లొల్లి ముదిరియింది. 

ఉప ఎన్నిక కంటే ముందే టిడిపి ఎదురుదెబ్బ తగులబోతోంది. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన సుధారాణి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ఈమేరకు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ముఖ్యనేతతో ఎంపీ చర్చించారు. 

 

Also Read: 

చంద్రబాబు నీ కెసిఆర్ నీ కలిపింది ఎవరంటే ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -