- Advertisement -
ఆంద్రప్రదేశ్ కు తాత్కాలిక రాజధాని ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
రాజధాని నిర్మాణ సలహా సంఘంతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాశ్వత రాజదాని నిర్మాణానికి ముందుగా తాత్కాలిక రాజధాని ఉండాలని ఆయన కోరినట్టు సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడ పరిసర ప్రాంతాల్లో తాత్కాలిక రాజధానిని ఏర్పాట్లు జరుగుతున్నాయి.