Tuesday, April 30, 2024
- Advertisement -

సైన్యం లోపలకి రాలేదు.. అంతా అబద్ధం..!

- Advertisement -

చైనా దళాలు భారత సరిహద్దులోకి వచ్చి వెళ్లాయన్న వార్తలను ఖండించారు అధికారులు. స్థానికులు, ఐటీబీపీ(ఇండో-టిబెటన్​ బార్డర్​ పోలీస్​) అధికారుల భేటీ అనంతరం.. సోషల్​ మీడియాలో ఇటీవల వైరల్​ అయిన ఓ వీడియోపై స్పష్టతనిచ్చారు. ఆ వీడియో పాతదని, ఎలాంటి చొరబాట్లు జరగలేదని అధికారులు స్పష్టంచేశారు.

ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయని.. స్థానికులు ఆ ప్రాంతంలో ఎప్పుడూ సంచరిస్తుంటారని అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల వారు తమ పెంపుడు జంతువులకు ఆహారం కోసం ఇలా పరిసరాల్లో తిరుగుతూ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇది సైనిక విభాగానికి సంబంధించిన సమస్య కాదని వారు వివరణ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -