రాజకీయ నాయకులకు కొన్ని సార్లు విచిత్ర అనుభవాలు చోటు చేసుకంటుంటాయి.అవి గమ్మత్తుగా ఉంటాయి.ఇలాంటివి ఆరుదుగా జరగుతుంటాయి.అధికార,ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అనుకోకుండా ప్రయానంలో ఎదురుపడితే పలక రించుకోవడం సాదారనం.కాని దానికి విరుద్దంగా అలాంటి సంఘటన చోటు చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇటీవల ఓ ఇబ్బందికర సన్నివేశం ఎదురైందని తెలుస్తోంది.హైదరాబాద్కు వెల్దామని గన్నవరం ఎయిర్ పోర్టుకు తన సహచరులతో వచ్చిన వంశీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా కనిపించారు.
{loadmodule mod_custom,GA1}
ఆయన తన అనుచరులతో కలసి రెండడుగులు వెనక్కు వచ్చారు. ఆ తర్వాత రోజా తమ వైపే వస్తుండటంతో ఆ విషయాన్ని అనుచరులు ఆయనకు చెప్పారు.దీంతో, అనుచరులతో మాట్లాడుతూనే ఆయన విమానాశ్రయం బయటకు వచ్చేశారు. ఈ విషయం గమనించి రోజా అక్కడే ఆగిపోయారు.
వంశీ విమానంలో ఎక్కారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన రోజా… ఏంటి వంశీ గారు, తప్పించుకుని తిరుగుతున్నారని నవ్వుతూ ప్రశ్నించారు.అనుచరులతో మాట్లాడుతున్నానని , గమనించలేదని చెప్పారట. అయితే, వంశీ అళా చేయడానికి మరో కారణం ఉందని అంటున్నారు.ఈవిషయం చంద్రబాబుకు తెలిస్తే ఏమవుతుందోన న్న భయంతోనే వంశీ అలా చేశారని ప్రచారం సాగుతోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- రాజశేఖర్రెడ్డి వేసిన రోడ్లమీదనే మీరు పాదయాత్ర చేశారు…
- ప్రాణం ఉన్నంత వరకూ వైసీపిలోనే ఉంటా – ఎమ్మెల్యే రోజా
- రోజాలో మార్పు రాలేదా….? తీరుమార్చుకోకపోతే వేటు తప్పదా…?
- లోకేష్పై రోజా సినిమా డైలాగ్ పంచ్ అదిరింది
{youtube}_8N4sCPdKGk{/youtube}