Friday, March 29, 2024
- Advertisement -

భారీ దోపిడీ.. నెల ముందు ఆయన మిస్స్.. తరువాత ఇవి మిస్స్..!

- Advertisement -

మహారాష్ట్రలో భారీ దోపిడీ జరిగింది. ఓ జువెలరీ షాప్​లో లూటీకి పాల్పడ్డ దుండగులు.. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. పాల్​ఘర్​​ – బోయిసర్​ ప్రాంతంలో ఓ దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు.. 14 కిలోల బంగారు ఆభరణాలు సహా.. రూ.60లక్షల నగదును దోచుకెళ్లినట్టు వెల్లడించారు పోలీసులు.

షాప్​ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఆ షాప్​ సెక్యూరిటీ గార్డ్​ నెల రోజులుగా కనిపించనందున అతడే చోరీ చేశాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -