Saturday, May 18, 2024
- Advertisement -

వైఎస్ జగన్ భరోసా యాత్ర

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 6 నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. రుణమాఫీ కాకపోవడంతో, చేసిన అప్పులు తీర్చ లేక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

వారి కుటుంబాలను పరమార్శించి భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ యాత్ర చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని హిందూపురం, మడకశిర, సింగనమల, ఉరవకొండ, గుంతకల్, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో రైతు భరోసా యాత్ర నిర్వహించినట్లు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -