Friday, April 26, 2024
- Advertisement -

కేంద్రంపై అవిశ్వాసం పెట్టాం…ట్విట్ట‌ర్ పోస్ట్ చేసిన జ‌గ‌న్‌

- Advertisement -

కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ద‌మ‌య్యింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జ‌గ‌న్‌. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలతో లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టించారు. ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తామ’ని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. అవిశ్వాస తీర్మానం కోసం ఇచ్చిన నోటీసును కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -