Tuesday, April 23, 2024
- Advertisement -

జేపీ నడ్డా భారీ రాళ్లతో దాడి..!

- Advertisement -

బిజేపి అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తకరంగా మారింది. కోల్​కతా నుంచి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్​ వైపు వెళ్తుండగా ఆయన వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయవర్గీయ కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. మీడియాకు చెందిన వాహనాలూ దెబ్బతిన్నాయి. పోలీసులు దుండగులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని బెంగాల్ బిజేపీ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ ఆరోపించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను తక్షణమే విరమించి, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ రైతులకు మరోమారు విజ్ఞప్తి చేయనున్నారు. ఇదే అంశంపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు.” అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -