Thursday, March 28, 2024
- Advertisement -

నాలుగో విడత పోలింగ్ శాతం.. అత్యధికంగా అక్కడే..!

- Advertisement -

ఏపీ వ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు 78.90 శాతంగా నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 85.60 శాతంగా ఉండగా… అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 73.20 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ సారి జరిగిన ఎన్నికల్లో అక్కడక్కడా చెదురు మదురు సంఘటనలు తప్ప అంతా శాంతియుతంగా జరిగిందంటున్నారు.

శ్రీకాకుళంలో 78.81, విజయనగరంలో 85.60, విశాఖ 84.07, తూర్పు గోదావరి జిల్లా 74.99 పశ్చిమ గోదావరి జిల్లా 79.03, కృష్ణా 79.29, గుంటూరు 76.74, ప్రకాశంలో జిల్లాలో 78.77 శాతం నమోదైంది. నెల్లూరులో 73.20 శాతం పోలింగ్‌ నమోదు కాగా… చిత్తూరులో 75.68, కడప 80.68, కర్నూలులో 76.52, అనంతపురంలో 82.26 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు.

రెండో పెళ్లికి సిద్దమైన మరో నటి?

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన కరీనా కపూర్..!

భగ్గుమన్న ఇరు వర్గాలు.. మధ్యలో పొలింగ్ ఏజెంట్ పై కన్నెర్ర..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -