Thursday, April 25, 2024
- Advertisement -

కేంద్రాన్ని పట్టించుకోని మమతా 50 శాతం నుంచి 100 శాతానికి పెంపు..!

- Advertisement -

థియేటర్లు, మల్టీప్లెక్స్​లలో సీటింగ్​ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచేందుకు అనుమతి ఇస్తానని చెప్పారు పశ్చిమ్​ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ . 26వ కోల్​కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​కు హాజరైన మమత ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సినిమా హాళ్లలో కేవలం 50 శాతం మందికే అనుమతి ఉండేది. ఈ తరుణంలో బంగాల్​ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్కులు, శానిటైజర్ల వినియోగం తప్పనిసరి చేయాలని కోరారు. ప్రతి షో అనంతరం హాల్​ను శానిటైజ్​ చేయాలని మమత తెలిపారు.ఈ ఫిల్మ్​ ఫెస్టివల్​కు బాలీవుడ్ నటుడు షారుఖ్​ ఖాన్ వర్చువల్​గా హాజరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -