Tuesday, April 30, 2024
- Advertisement -

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

- Advertisement -

కరోనా మహ్మరి దేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా పంజా దారుణంగా ఉంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఈ కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అయితే సామాన్య ప్రజలేకే కాదు.. ఇప్పుడు రాజకీయ నేతలు, సెలబ్రీటీలు కూడా ఈ కరోనా భారిన పడుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఫ్యామిలీ కరోనా బారినపడింది. ఏపీ, తెలంగాణలో కరోనా ఏ స్థాయిలో ఉందో రోజు చూస్తూనే ఉన్నాం. ఏపీ డిప్యూటీ మినిస్టర్ అంజాద్ బాషా ఇటీవలే కరోనా బారినపడిన విషయం తెలిసిందే. దాంతో ఏపీ రాజకీయా నేతల్లో కూడా ఈ కరోనా భయం పట్టుకుంది. తాజాగా వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఈ కరోనా బారినపడ్డారు. ఈ విషయం స్వయంగా ఆయననే తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కరోనా రావడంతో ఆయన చికిత్స నిమితం అపులోలో ట్రిట్మెంట్ తీసుకోబోతున్నారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయి రెడ్డికే కరోనా రావడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 4,944 మందికి కరోనా నిర్దారణ అయింది. అంతేకాకుండా 62 మంది కరోనాతో మృతి చెందారు. ఇక మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. దేశంలో అయితే పది లక్షల కేసులు దాటింది.

గంటా శ్రీనివాస్ రావు నిర్ణయంతో సీఎం జగన్ హ్యాపీ ?

రోజాకు సీఎం జగన్ గూడ్ న్యూస్.. ఏంటంటే ?

మంత్రి సుచరిత ఘోర అవమానం.. ఏం జరిగింది ?

సీఎం జగన్ న్యూ లుక్ కు కారణం ఇతనే.. సెల్ఫీ వైరల్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -