Thursday, May 2, 2024
- Advertisement -

బీజేపీ మహిళా నేత సాధినేని యామినిపై కేసు నమోదు..!

- Advertisement -

ఏపీ బీజేపీ మహిళా నేత సాధినేని యామిని గురించి అందరికి తెలిసిందే. ఆమెపై తాజాగా కేసు నమోదు అయింది. ఇటీవలే జరిగిన అయోధ్య రామలయ నిర్మాణం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని.. ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దాంతో సాధినేని యామినిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు వ్యవహారంపై సాధినేని యామిని ఇంక స్పందించలేదు. అలానే ఈ కేసుకు సంబంధించిన పూర్తి డిటైల్స్ తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో సాధినేని యామిని చాలా యాక్టివ్ గా ఉంటారు. గతంలో టీడీపీలో ఆమె పని చేశారు.

2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఘోర పరజయం పొందడంతో ఆమె.. టీడీపీకి గుడ్ బై చెప్పి బీజీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి తన వాయిస్ సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్నారు. అయోధ్యకు సంబంధించి టీటీడీ వ్యవహారంలో పోస్టుతో ఆమె చిక్కుల్లో పడ్డారు.

శంకుస్థాపన వాయిదా.. వెనుకడుగు వేసిన జగన్.. ఎందుకు ?

పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు.. ఎవరి నుంచో తెలుసా ?

వైఎస్సార్‌ చేయూత.. మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..!

జగన్ కోరిక మేరకు దిగివచ్చిన మోడీ.. ఫ్యాన్స్ కు పండగే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -