Sunday, May 5, 2024
- Advertisement -

ఒంగోలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని వైఎస్ జ‌గ‌న్ మోతెక్కిస్తున్నారు. రాష్ట్రం అంత‌టా బ‌హిరంగ స‌భ‌ల‌తో సుడిగాలి ప‌ర్య‌ట‌న కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ సంచ‌ల‌న న‌ర్ణ‌యం తీసుకున్నారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌ అన్నను గెలిపించండి మంత్రిగా మీ ముందు పెడతానంటే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తీ ఊరికి డబ్బుల మూట‌లు తీసుకొస్తారు..ఓటుకు మూడు వేలు పంచుతారు . గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాల‌న్నారు. బాబు ఇచ్చే మూడు వేల‌కు మోస‌పోవ‌ద్ద‌ని గ్రామాల్లో ఉన్న అవ్వా, తాతాల‌కు చెప్పండి… ఇర‌వై రోజులు ఓపిక ప‌డితే జ‌గ‌న్ అన్న సీఎం అవుతాడ‌ని ఫిచ‌న్ మూడు వేల‌కు పెంచుతార‌ని చెప్పండంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -