Friday, May 17, 2024
- Advertisement -

నంద్యాల‌లో టీడీపీ ఎలా గెలిచిందో వైసీపీ ఎమ్మెల్యే బ‌య‌ట‌ప పెట్టిన‌సంచ‌ల‌న నిజాలు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ , టీడీపీ పోటా పోటీగా ఎలా ప్ర‌చారం చేశారో అంద‌రికి తెలిసిందే. అయితే వైసీపీదే గెలుపు అని అంద‌రు అనుకున్నారు. కాని ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత చూస్తె అంద‌ర్ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అభివృద్ధే గెలిపించింద‌ని చంద్ర‌బాబుతో స‌హా ఆపార్టీనేత‌లు చంక‌లు గుద్దుకున్నారు. నంద్యాల‌లో బాబు పోల్‌, పొలిటిక‌ల్‌, ప‌బ్లిక్ మ‌నేజ్‌మెంట్ మూడును వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉప‌యేగించాల‌ని సూచించారు. కాని ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ‌పెట్టి గెలిచార‌నె విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కాని నంద్యాల‌లో అధికార దుర్వినియేగాన్ని, డ‌బ్బులు ఎలా పంచి గెలిచారో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టారు.

ఈ క్రింద ఉన్న మొత్తం వీడియోను చూస్తె మీకె అర్థ‌మ‌వుతుంది. వైసీపీ అభిమానులకు చేరే వ‌ర‌కు షేర్ చేయండి.

https://www.youtube.com/watch?v=G4GYlMFYZ0o

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -