Wednesday, May 15, 2024
- Advertisement -

చంద్ర‌బాబుకు తెలిసింది ఆరెండే….రోజా

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూట్ కేసులు దాచుకోవడానికి సింగపూర్ కు, కేసులు మాఫీ కోసం ఢిల్లీకి వెళ్లడమే చంద్రబాబుకు తెలుసని ఎద్దేవ‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ పార్టీ ఎంపీ జేపీ చేసిన వ్యాఖ్యలే టీడీపీ వైఖరిని తేటతెల్లం చేస్తోందని విమర్శించారు.

ప్రత్యేక హోదా ఉద్యమ యాత్ర చేసే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనఊపిరితో ఉన్న ప్రత్యేకహోదా అంశాన్ని బతికించింది వైఎస్ జగన్ అని, తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని నెల్లూరులో నాడు జగన్ ప్రకటించకపోయినట్టే ఈరోజున ప్రత్యేకహోదా గురించి ఎవరూ మాట్లాడేవారు కాదని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -