- Advertisement -
చంద్రబాబు,లోకేష్లపై వైసీపీ ఫైర్బ్రాండ్ రోజా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిపై వచ్చిన అవినీతి ఆరోపనలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీకి అన్యాయం చేసిన కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలు బీజేపీకి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. అవిశ్వాసం తీర్మానంపై లోక్ సభలో చర్చ జరగకుండా ఉండేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.