సాదారనంగా బీచ్కు సేదతీరడానికి వెల్లడం సర్వసాదారనం.వోలేసియా కంట్రీ బీచ్కు మాత్రం తండోపతండాలుగా వెల్తున్నారు.అక్కడకు ఎందుకు వెల్తున్నారో వాల్లకే అర్థం కావడంలేదు.అంతమంది ఎందుకు బీచ్కు వెళ్తున్నారో వారిని గమనించిన వారికి అర్థం కావడం లేదు.
ఎవరిని అడిగిన బీచ్కు వెళ్తున్నామని సమాధానం మాత్రం చెబుతున్నారు తప్పా అసలు అక్కడ ఏముందనేది మాత్రం తెలియడంలేదు.
{loadmodule mod_custom,GA1}
చెప్పాల అంతలోనే ఆ విషయం ప్రచారం మొదలు పెట్టారు.ఏదో బీచ్లో వింతసంఘటన జరగిందంటూ పుకార్లు మొదలు పెట్టారు.ఇక సోషియల్మీడియా పుణ్యమాని అది కొద్ది గంటల్లోనే వోలేషియా కంట్రీ మొత్తం వైరల్గా మారింది. అది దేశం మొత్తం వ్యాపించింది.
ఆ వార్త తెలుసుకుని చాలా మంది బీచ్కు చేరుకున్నారు. తీరా బీచ్కెళ్లి చూస్తే 36 అడుగుల ఎత్తున్న బోటు బీచ్గట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఇందులో విశేషం ఏముందని కొందరు అనుకున్నారు. అక్కడే ఉంది రహష్యం .అయితే ఆ బోటు ఎవరూ డ్రైవ్ చేయకుండానే బీచ్కు చేరిందని అంతా ఆశ్చర్యపోయారు. అది ఫుల్స్పీడుతో బీచ్కు చేరుకుందని ప్రత్యక్షసాక్షి ఒకరు తెలిపారు. మరి ఆబోటు బీచ్ వడ్డుకుఎలా వచ్చిందనేది ఇప్పుడు వైరల్గా మారింది.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}