Saturday, May 4, 2024
- Advertisement -

స్టూడెంట్స్ ని ముద్దు పెట్టుకున్న టీచర్.. చివరికి ఏమైంది..?

- Advertisement -

ప్రస్తుతం విద్యార్థినులను హత్తుకుని.. ముద్దు పెడుతు.. ఎంజా చేస్తున్న ఉపాధ్యాయుడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. అస్సాం కు చెందిన ఓ ఉపాధ్యాయుడి.. తన విధ్యార్దినులతో సన్నిహితంగా.. అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇప్పుడు పెద్ద దుమారం అయింది.

అస్సాం, హైలకండి జిల్లాలో వున్న ఓ మోడల్ స్కూలులో పైసూద్ధీన్ లస్కర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడి పనిచేస్తున్నాడు. ఇతడు స్కూలో చదివే స్టూడేంట్స్ ను తో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తు.. వారితో శారీరకసంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థులను హత్తుకుని.. ముద్దులెట్టి.. అభ్యంతరకరమైన రీతిలో వున్నట్లు గల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఈ ఫోటోలను చూసిన ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యి.. ఆ ఉపాధ్యాయుడిపై వ్యతిరేకంగా ఆందోళన చేశారు.

స్టూడెంట్స్ తో ఉల్లాసంగా ఉండటమే కాకుండా ఆ ఫోటోలను నెట్లో పోస్ట్ చేసిన ఉపాధ్యాయుడి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే కామాంధుడైన టీచర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫోటోలు చూసిన పోలీసులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద విచారణ జరుపుతున్నారే కానీ.. సంబంధిత టీచర్‌ని అరెస్ట్ చేయలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -