టాలీవుడ్లో బలమైన కుటుంబాలలో దగ్గుబాటి కుటుంబం ఒక్కటి. వీరిది ఐదు దశబ్దాలకు పైబడి చరిత్ర. ఎక్కడో ప్రకాశం జిల్లాలోని కారంచేడు నుంచి చెన్నై వెళ్లిన రామానాయుడు భారతేదశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి గొప్ప నిర్మాతగా రికార్డు సాధించి మూవీ మొఘల్ అయ్యారు. ఆయన వారసుల్లో సురేష్ బాబు నిర్మాతగా స్థిరపడ్డారు.
ఆయన రెండో కుమారుడు విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ స్టార్ హీరో గా ఎదిగాడు. ఇక వెంకటేష్ ఆస్తుల విషయంలోకి వెళ్తే.. తండ్రి రామానాయుడు నుంచే వారసత్వంగా కోట్లాది రూపాయలు వెంకటేష్ కు వెళ్ళాయి. వెంకటేష్ ఫారన్ లో చదువుకున్నాడు. కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కలియుగ పాండవులు సినిమాతో వెంకీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వెంకటేష్ తండ్రి నుండి వచ్చిన ఆస్తులు, తాను సినిమాల్లో హీరోగా చేయడం ద్వారా వచ్చిన ఆస్తులు.. బిజినేస్ లు కలుపుకుని వెంకీ ఆస్తుల విలువ రు. 2100 కోట్ల పై మాటే.
అయితే తండ్రి నుంచి వచ్చి చరాస్తుల విలువ లెక్క మాత్రం ఊహకు అందని విధంగానే ఉంటుందని. వాటి విలువ లెక్కించలేం అని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. రామనాయుడు సంపాదనలో చాలా ఆస్తులు చెన్నైలో, హైదరబాద్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటి విలువ కోట్లల్లో ఉంటుందని అంటున్నారు.
35 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!
సర్జరీతో అందం మార్చుకున్న హీరోయిన్స్ ఎవరో చూడండి..!