టాలీవుడ్ లో హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి హిట్ కొట్టిందంటే వరసబెట్టి ఆఫర్స్ రావడం ఖాయం. అలా సమంత,అనుష్క , పూజా హెగ్డే వంటి హీరోయిన్లు ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్నారు. వీరు సినిమాకి 2కోట్ల పైనే పారితోషికం తీసుకుంటున్నారు. ఇక ఆ తర్వాత రష్మీక భారీగా అందుకుంటుంది. ఇక కీర్తి సురేష్,కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా, నభా నటేష్ వంటి క్రేజీ హీరోయిన్ల పారితోషికాలు ఏ రెంజ్ లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సమంత : 3 కోట్లు
అనుష్క శెట్టి : 3 కోట్లు
పూజా హెగ్డే : 2.5 కోట్లు
కాజల్ అగర్వాల్ : 1 కోటి నుండీ 1.5 కోట్లు
కీర్తి సురేష్ : 1.5 కోట్లు
రష్మిక మందన : 1 కోటి
రాశీ ఖన్నా : 1 కోటి
సాయి పల్లవి : 1 కోటి
తమన్నా : 1 కోటి
రకుల్ ప్రీత్ : 0.80 కోట్లు
నభా నటేష్ : 0.60 కోట్లు
నివేదా థామస్ : 0.75 కోట్లు
అదితి రావు హైదరి : 0.60 కోట్లు
నిథి అగర్వాల్ : 0.50 కోట్లు
పాయల్ రాజ్ పుత్ : 0.75 కోట్లు
డ్రగ్స్ కేసు లో ఈ నలుగురు హీరోయిన్ లు ఏం చెప్పారో చూడండి..?
దాసరికి దేవి నాగవల్లి ఏమవుతుందో తెలుసా ?