Saturday, May 18, 2024
- Advertisement -

టిడిపి ఆఫీసులోనే బార్ సెటప్, పడక సెటప్….పడక సుఖం ఇస్తేనే పథకాలు

- Advertisement -

వాహ్………ఈ స్థాయి అభివృద్ధిని ఇంకెవ్వరైనా చెయ్యగలరా? ప్రభుత్వ పథకాలు దక్కాలంటే అర్హత ఉన్న పేద మహిళలు టిడిపి నేతలకు కచ్చితంగా పడక సుఖం ఇవ్వాల్సిందేనట. అదీ శ్రీమాన్ చంద్రబాబు నాయుడిగారి సమర్థ పాలనలో ఒక టిడిపి ఎమ్మెల్యే ముఖ్య బంధువు….ఇంకొందరి ముఖ్య టిడిపి నాయకుల తీరు. టిడిపి ఆఫీసులోనే ఏకంగా బార్ సెటప్ పెట్టేశారు. అక్కడే పడకలు కూడా ఏర్పాటు చేశారు. విశాఖపట్టణం టిడిపి కార్యాలయంలో జ్యోతిరావుపూలే, అంబేద్కర్, ఎన్టీఆర్ ఫొటోల సాక్షిగా పెజా సేవ అంటే కసి అని చెప్పుకునే చంద్రబాబు తమ్ముళ్ళు చేస్తున్న రసవత్తరమైన కార్యక్రమం ఇది. విజయవాడ నుంచి టిడిపి ముఖ్య నాయకులు వచ్చినప్పుడు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహిత బంధువు అయిన టిడిపి బిసి సెల్ కార్యదర్శి నెల్లి సాధూరావు పర్యవేక్షణలో ఈ తతంగం అంతా జరుగుతోంది. తాజాగా ఒక పసి పాప విషయంలో తాత వయసున్న టిడిపి సీనియర్ నాయకుడు పార్టీ ఆఫీసులోనే అఘాయిత్యం చేయాలని చూడడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. అయితేనేం చంద్రబాబు కోసమే పనిచేస్తున్న పోలీసులు ఈ వ్యవహారంలో కేసు పెట్టలేమని చేతులెత్తేశారు. ఏమీ చేయలేమని డైరెక్ట్‌గానే చెప్పేశారు. బాధిత మహిళల వేధన వినేవారు కూడా లేకుండాపోయారు. కాకపోతే టిడిపి నాయకుల వ్యవహార శైలిని అసహ్యించుకుంటున్నవాళ్ళు టిడిపి ముఖ్య నాయకుల సరసాలను వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. ఆ వీడియో చూసిన జనాలందరూ కూడా ……….అభివృద్ధి అదిరిందయ్యా చంద్రం…….విజయవాడ సెక్స్ స్కాంలో టిడిపి నాయకులు బయటపడిన తర్వాత ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో సంచలనం అయ్యేలా ప్రభుత్వ పథకాలు అవసరమున్న మహిళలతో టిడిపి ముఖ్యనాయకులు నడిపిన బాగోతం ఇది. బాబు అధికారంలో ఉన్నంత కాలం టిడిపి నాయకులు ఎన్ని తప్పులు చేసినా శిక్షలే ఉండవు. కాకపోతే 2019 ఎన్నికల్లో ప్రజాకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి మరి. అక్కడ ప్రజల ఇచ్చే తీర్పే ఇలాంటి నాయకులకు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం కావాలని మహిళా సంఘాల నాయకులు ఆవేధనగా చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -