Friday, May 3, 2024
- Advertisement -

టాస్ గెలిచి న్యూజిల్యాండ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా..

- Advertisement -

మరో ఐదు రోజుల్లో ప్రారంభంకానున్న ప్రపంచకప్ సంగ్రామం ప్రారంభం కానుంది. దీంతో అన్ని జ‌ట్లు వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టీమిండియా, న్యూజిలాండ్‌తో తొలి వార్మ‌ప్ మ్యాచ్‌ను ఓవ‌ల్ మైదానంలో ఆడుతోంది. మొద‌ట టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. కాగా రెండో మ్యాచ్‌ బంగ్లాదేశ్‌తో ఈనెల 28న జరగనుంది. కాగా ప్రపంచకప్‌లో తొలి వన్డే దక్షిణాఫ్రికాతో జూన్‌ 5న సౌథాంప్టన్‌ వేదికగా జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -