Monday, April 29, 2024
- Advertisement -

ఇంగ్లాండ్ సిరీస్..టీమిండియా జట్టు ఇదే

- Advertisement -

భారత్ – ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ఇవాళ తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగగా అశ్విన్, జడేజా, అక్షర్ లకు చోటు దక్కింది.

తొలి, రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం అయ్యారు. పేస్ బౌలింగ్ బాధ్యతను బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఎత్తుకున్నారు.

భారత జట్టుఫరోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్‌: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -